ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-02-25T04:44:33+05:30

మండ లంలోని చింతలకుంట తండా కు చెందిన గోవింద్‌ (42) బుధ వారం చికిత్స పొందుతూ మృతి చెందాడని ఎస్సై రంజిత్‌ తెలి పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిట్లం, ఫిబ్రవరి 24: మండ లంలోని చింతలకుంట తండా కు చెందిన గోవింద్‌ (42) బుధ వారం చికిత్స పొందుతూ మృతి చెందాడని ఎస్సై రంజిత్‌ తెలి పారు. గోవింద్‌ మంగళవారం తన వరి పోలంలో రసాయన ఎరువులు పిచికారి చేశాడు. నోటికి ఎలాంటి మాస్కు ధరిం చకపోవడంతో రసాయన మం దుల ప్రభావంతో అస్వస్థకు గురయ్యాడు.  కుటుంబ సభ్యులు బాన్సువాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించా రు. అనంతరం వైద్యలు నిజమా బాద్‌ ఆసుపత్రికి రిఫర్‌ చేయగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య సుంకినిబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

Updated Date - 2021-02-25T04:44:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising