ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికిత్సపొందుతూ వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-01-24T04:47:14+05:30

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్సపొందూ ఓ వ్యక్తి మృతిచెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎల్లారెడ్డి, జనవరి 23: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్సపొందూ ఓ వ్యక్తి మృతిచెందాడు. ఎల్లారెడ్డి మండలంలోని హసన్‌పల్లి గేట్‌ వద్ద ఈ నెల 21న కమ్మరి అనిల్‌(30) రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఎల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబా ద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారని తెలిపారు. భార్య కమ్మరి సౌం దర్య ఫీర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-01-24T04:47:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising