ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయులను నియమించాలి

ABN, First Publish Date - 2021-10-22T03:57:51+05:30

మండలంలోని పెద్దఎడ్గి గ్రామంలోని హైస్కూ ల్‌లో ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులు గురువారం రాస్తా రోకో చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జుక్కల్‌, అక్టోబరు 21: మండలంలోని పెద్దఎడ్గి గ్రామంలోని హైస్కూ ల్‌లో ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులు గురువారం రాస్తా రోకో చేపట్టారు. 205 మంది విద్యార్థులకు ఒకే ఒక్క ఉపాధ్యాయుడు ఉన్నాడని, ఇదీ ఎంత వరకు సమంజసమని విద్యార్థులు ప్రశ్నించారు. జుక్కల్‌ చౌరస్తాలోని బసవేశ్వర విగ్రహం వద్ద విద్యార్థులు ధర్నా రాస్తా రోకో చేపట్టారు. అనంతరం ఎంఈవో, ఎంపీడీవోలకు వినతిపత్రాన్ని అం దజేశారు. ఈ కార్యక్రమంలో ఉమాకాంత్‌ పటేల్‌, అస్పత్‌వారు రవి, సంతోష్‌ దేశాయి, వినోద్‌ తదితరులున్నారు.

Updated Date - 2021-10-22T03:57:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising