19 వరకు దైవదర్శనాల నిలిపివేత
ABN, First Publish Date - 2021-06-13T05:06:54+05:30
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా కట్టడిలో భాగంగా ఈనెల 19వ తేదీ వరకు శ్రీలక్ష్మీనర్సింహస్వామి లింబా ద్రిగుట్టపై దర్శనాలు నిలిపివేస్తున్నామని ఆలయ ధర్మకర్త నంబి లింబాద్రి తెలిపారు. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు లాక్డౌన్ సమయంలో లిం బాద్రిగుట్టపై అర్చకుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించామని, అదే విధం గా ఈనెల 19వ తేదీ వరకు ఇదే విధంగా కొనసాగించాలని అన్నారు. భ క్తులు కొవిడ్ కట్టడి అయ్యే వరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు దర్శనాలకు రాకూడదని, భక్తులకు అనుమతి లేదని, సహకరించాలని కోరారు.
భీమ్గల్, జూన్12: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా కట్టడిలో భాగంగా ఈనెల 19వ తేదీ వరకు శ్రీలక్ష్మీనర్సింహస్వామి లింబా ద్రిగుట్టపై దర్శనాలు నిలిపివేస్తున్నామని ఆలయ ధర్మకర్త నంబి లింబాద్రి తెలిపారు. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు లాక్డౌన్ సమయంలో లిం బాద్రిగుట్టపై అర్చకుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించామని, అదే విధం గా ఈనెల 19వ తేదీ వరకు ఇదే విధంగా కొనసాగించాలని అన్నారు. భ క్తులు కొవిడ్ కట్టడి అయ్యే వరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు దర్శనాలకు రాకూడదని, భక్తులకు అనుమతి లేదని, సహకరించాలని కోరారు.
Updated Date - 2021-06-13T05:06:54+05:30 IST