ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీజేఐని కలిసిన స్పీకర్‌ పోచారం

ABN, First Publish Date - 2021-06-14T04:59:30+05:30

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్‌ ఎన్‌వీ రమణని రాజ్‌భవన్‌లో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అయినందుకు ఆయన హార్థిక శుభాకాంక్ష

సీజేఐ రమణకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న స్పీకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌అర్బన్‌, జూన్‌ 13: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్‌ ఎన్‌వీ రమణని రాజ్‌భవన్‌లో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి  పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అయినందుకు ఆయన హార్థిక శుభాకాంక్షలు తెలిపారు. లెజిస్లేటివ్‌  సెక్రెటరి డాక్టర్‌ నరసింహా చార్యులు, తదితరులు సభాపతి వెంట ఉన్నారు.

Updated Date - 2021-06-14T04:59:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising