ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉమ్మడి జిల్లాల తుది ఓటరు జాబితా విడుదల

ABN, First Publish Date - 2021-01-16T06:12:07+05:30

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల ఓటరు జాబితాను 2021 సంవత్సరం వరకు శుక్రవారం రాష్ట్ర చీఫ్‌ ఎలక్ర్టోరల్‌ ఆఫీసర్‌ శశాంక్‌ గోయల్‌ శుక్రవారం విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి టౌన్‌, జనవరి 15: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల ఓటరు జాబితాను 2021 సంవత్సరం వరకు శుక్రవారం రాష్ట్ర చీఫ్‌ ఎలక్ర్టోరల్‌ ఆఫీసర్‌ శశాంక్‌ గోయల్‌ శుక్రవారం విడుదల చేశారు. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 3కోట్ల 1లక్షల 65వేల 563మంది ఓటర్లను గుర్తించగా అందులో పురుషులు 1 కోటి 51లక్షల 61వేల 714 మంది ఉన్నారు. మహిళలు 1 కోటి 50లక్షల 2వేల 227 మంది ఉన్నారు. ఇతరులు 1,628 మంది ఉండగా కొత్త ఓటర్లు 2 లక్షల 82 వేల 497 మంది చేరారు. అందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో 19 లక్షల 43 వేల 59 మంది ఓటర్లను గుర్తించారు. ఇందులో నిజామాబాద్‌ జిల్లాలో 13లక్షల 11 వేల 557 మంది ఓటర్లు ఉన్నారు. గత నవంబరు 16 వరకు 13లక్షల 6 వేల 511 మంది ఓటర్లు ఉండగా 18,019 మంది కొత్తగా ఓటరు గా నమోదు చేసుకోగా 12,973 మంది ఓట్లు తొలగించబడ్డాయి. అదేవి ధంగా కామారెడ్డి జిల్లాలో 6 లక్షల 31వేల 502 మంది ఓటర్లు ఉన్నారు. గత నవంబరు 16 వరకు  6లక్షల 31వేల 860 మంది ఓటర్లు ఉండగా 4,439 మంది కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోగా 4,797 మంది ఓట్లు తొలగించబడ్డాయి.

Updated Date - 2021-01-16T06:12:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising