ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉమ్మడి జిల్లాలో ఐదుగురికి కార్యదర్శులుగా పదోన్నతులు

ABN, First Publish Date - 2021-01-24T05:26:21+05:30

తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖలో పని చేస్తున్న ప లువురికి పదోన్నతులు కల్పిస్తూ ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యా ప్తంగా మొత్తం 32 మందికి అవకాశాన్ని కల్పించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖిల్లా, జనవరి 23: తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖలో పని చేస్తున్న ప లువురికి పదోన్నతులు కల్పిస్తూ ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యా ప్తంగా మొత్తం 32 మందికి అవకాశాన్ని కల్పించింది. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో ఉమ్మడి జిల్లాకు చెందిన వారు ఐదుగురు అర్హులుగా ఉన్నా రు. వీరిలో అసిస్టెంట్‌ కార్యదర్శులుగా ఉన్న వారిని గ్రేడ్‌-1కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించారు. నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ సెలక్షన్‌ గ్రేడ్‌గా పని చేసిన స్వరూపరాణి ఇటీవల ఉద్యోగ విరమణ చేయడంతో ఆస్థానాన్ని సీనియర్‌ అసిస్టెంట్‌గా ఉన్న విజయ్‌కిషోర్‌తో భర్తీ చేశారు. విజయ్‌కిషోర్‌ కొంతకాలంగా నిజామాబాద్‌, హైదరాబాద్‌ మార్కెట్‌యార్డ్‌లో సీనియర్‌ అ సిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదే మార్కెట్‌ యార్డ్‌లో అసిస్టెంట్‌ కార్యదర్శిగా పని చేసిన మెర్సిను పదోన్నతి కల్పించి బదిలీ చేశారు. మరో ము గ్గురికి పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2021-01-24T05:26:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising