ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పోచారం’ నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2021-07-24T07:13:12+05:30

పోచారం ప్రాజెక్టు నీటిని ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ శుక్రవారం విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


నాగిరెడ్డిపేట, జూలై 24 : పోచారం ప్రాజెక్టు నీటిని ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందరంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు అభివృద్ధి విషయమై సీఎం దృష్టికి తీసుకెళతామన్నారు.  వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రాజెక్టు, ప్రధాన కాల్వల ఆధునీకరణ కోసం కృషిచేస్తానన్నారు. ప్రధాన కాల్వ ద్వారా 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజ్‌దాస్‌, నాయకులు ప్రతాప్‌ రెడ్డి, బోయిని రాధ విఠల్‌, శ్రీనివాస్‌, నాగేందర్‌, మల్లేశం, తదితరులున్నారు.

Updated Date - 2021-07-24T07:13:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising