ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకరిపై పీడీ యాక్ట్‌ నమోదు

ABN, First Publish Date - 2021-10-22T03:56:52+05:30

సదాశివనగర్‌ మండ లంలోని అమర్లబండకు చెందిన కుంట రతన్‌కుమార్‌(35)పై పీడీ యాక్ట్‌ నమోదు చేసి చంచల్‌గూడ సెంట్రల్‌ జైలుకు తరలించినట్లు ఎస్‌పీ శ్వేతారెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి, అక్టోబరు 21: సదాశివనగర్‌ మండ లంలోని అమర్లబండకు చెందిన కుంట రతన్‌కుమార్‌(35)పై పీడీ యాక్ట్‌ నమోదు చేసి చంచల్‌గూడ సెంట్రల్‌ జైలుకు తరలించినట్లు ఎస్‌పీ శ్వేతారెడ్డి తెలిపారు. రతన్‌ కుమార్‌పై ఇప్పటికే సదాశివనగర్‌ పోలీసుస్టేషన్‌లో 9 కేసులు, దేవునిపల్లి, గాంధారి పోలీసు స్టేషన్‌లో ఒక్కో కేసు, కరీంనగర్‌ టూ టౌన్‌లో ఒక కేసు ఇలా మొత్తం 12 కేసులు నమోదయ్యాయని తెలిపారు. సదాశివనగర్‌ పోలీసు స్టేషన్‌లో రౌడిషిట్‌ కూడా ఉందని,  నేరపూరిత చర్యల ద్వారా ప్రజలను భయాందోళనకు గురిచేస్తు, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకపరుస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలుగజేస్తున్నాడని తెలిపారు. నిందితుడు ఒక సంవత్సర కాలంపాటు జైలులో ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఎవరైన ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకపరిస్తే, తరుచూ నేరాలకు పాల్పడుతూ సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే జైలు జీవితానికి దారితీస్తుందని తెలిపారు.

Updated Date - 2021-10-22T03:56:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising