ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భాగస్వాములు కావాలి

ABN, First Publish Date - 2021-02-28T04:31:58+05:30

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల లో పాలకవర్గ సభ్యులతో పాటు అధికారులు, ప్రజలు భాగస్వాములు కావాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మల్లెల రాజశ్రీ లక్ష్మణ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమ్‌గల్‌, ఫిబ్రవరి27: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల లో పాలకవర్గ సభ్యులతో పాటు అధికారులు, ప్రజలు భాగస్వాములు కావాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మల్లెల రాజశ్రీ లక్ష్మణ్‌ అన్నారు. మున్సిపల్‌ సాధారణ సమావేశం శనివారం మున్సిపల్‌ కార్యాలయంలో మల్లెల రాజశ్రీ అధ్య క్షతన నిర్వహించారు. కార్యాలయ నిర్వహణ, పట్టణంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, చేపట్టాల్సిన అంశాలపై సభ్యులు, శాఖల అధికారులు వివరించారు. సమా వేశం లో కమిషనర్‌ గోపు గంగాధర్‌ కౌన్సిలర్లు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-28T04:31:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising