ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ోడ్డు ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శి మృతి

ABN, First Publish Date - 2021-10-20T04:49:34+05:30

మండలంలోని రుసేగాం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న స్రవంతికి చికిత్స పొందుతూ మృతిచెందిన ట్లు కుటుంబీకులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


మద్నూర్‌, అక్టోబరు 19: మండలంలోని రుసేగాం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న స్రవంతికి చికిత్స పొందుతూ మృతిచెందిన ట్లు కుటుంబీకులు తెలిపారు. సోమవారం బాన్సువాడ నుంచి విధులు నిర్వ హించడానికి ద్విచక్రవాహనంపై రుసేగాం వెళుతుండగా, వెనుక వైపు నుంచి గుర్తు తెలియని కారు ఢీకొంది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో స్థాని కులు బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగ ళవారం తెల్లవారు జామున మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు.

Updated Date - 2021-10-20T04:49:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising