ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరువులో పడి ఒకరి మృతి

ABN, First Publish Date - 2021-10-30T05:19:21+05:30

మండలం లోని గౌరారం గ్రామానికి చెందిన సాయిలు(45) ప్రమాదవశాత్తులో చెరువులో పడి శుక్రవారం మృతి చెందాడని ఎస్సై రంజిత్‌ తెలిపా రు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిట్లం, అక్టోబరు 29: మండలం లోని గౌరారం గ్రామానికి చెందిన సాయిలు(45) ప్రమాదవశాత్తులో చెరువులో పడి శుక్రవారం మృతి చెందాడని ఎస్సై రంజిత్‌ తెలిపా రు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి సాయిలు చెరువులోకి వెళ్లి కాలు జారి పడ్డాడు. ఈత రాకపోవడం తో ముగినిగిపోయాడు. కుటుంబ సభ్యులు ఎల్లయ్య ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. సాయిలు కుటుంబ సభ్యులను బీజేపీ జిల్లా అధ్యక్షురా లు అరుుణతార పరామర్శించారు.

Updated Date - 2021-10-30T05:19:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising