ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒడ్డెన్నకు డీఐఈవోగా పదోన్నతి

ABN, First Publish Date - 2021-03-03T05:06:55+05:30

ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ జిల్లా ఇన్‌చార్జి అధికారిగా విధులు నిర్వహిస్తున్న దాస రి ఒడ్డెన్న పదోన్నతి పొందారు. హైదరాబాద్‌ రెగ్యూలర్‌ డీ ఐఈవోగా ఆయన నియమితులయ్యారు.

ఒడ్డెన్నకు శుభాకాంక్షలు తెలుపుతున్న రఘురాజ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌అర్బన్‌, మార్చి 2 : ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ జిల్లా ఇన్‌చార్జి అధికారిగా విధులు నిర్వహిస్తున్న దాస రి ఒడ్డెన్న పదోన్నతి పొందారు. హైదరాబాద్‌ రెగ్యూలర్‌ డీ ఐఈవోగా ఆయన నియమితులయ్యారు. ఆయన స్థానంలో జిల్లా ఇన్‌చార్జి డీఐఈవోగా కోటగిరి ప్రభుత్వ జూనియర్‌ క ళాశాల ప్రిన్సిపల్‌ రఘురాజ్‌ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. పదోన్నతులలో భాగంగా ఒడ్డెన్న డీఐఈవోగా ని యమితులు కావడంతో జిల్లాలో సీనియర్‌ ప్రిన్సిపల్‌గా ఉ న్న రఘురాజ్‌ను ఇన్‌చార్జి డీఐఈవోగా బాధ్యతలు స్వీకరించారు. బుధవారం హైదరాబాద్‌ డీఐఈవోగా ఒడ్డెన్న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా రఘురాజ్‌ పదోన్నతి పొందిన ఒడ్డెన్నకు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2021-03-03T05:06:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising