ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nizamabad: ఇండియన్ పెట్రోల్ బంక్‌లో దొంగల బీభత్సం

ABN, First Publish Date - 2021-12-30T13:41:37+05:30

జిల్లాలోని ధర్పల్లి మండల కేంద్రంలో గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో దొంగల బీభత్సం సృష్టించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్:  జిల్లాలోని ధర్పల్లి మండల కేంద్రంలో గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో దొంగల బీభత్సం సృష్టించారు. పది మందికి పైగా ముఠాగా వచ్చి పెట్రోల్ బంక్‌పై రాళ్లతో దాడి చేశారు. ఆపై క్యాష్ కౌంటర్‌ను ఎత్తుకెళ్లారు. అందులో దాదాపు రూ.40వేల నగదు ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే  నిజామాబాద్ సీపీ నాగరాజు, ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ శ్రీశైలం సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-12-30T13:41:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising