ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nizamabad: ఇసుక మాఫియా దాడిలో వీఆర్ఏ మృతి

ABN, First Publish Date - 2021-12-07T17:49:34+05:30

జిల్లాలోని బోధన్ మండలం కండ్గావ్ గ్రామంలో దారుణం జరిగింది. గత రాత్రి అక్రమ ఇసుక రవాణాను వీఆర్ఏ గౌతమ్ అడ్డుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: జిల్లాలోని బోధన్ మండలం కండ్గావ్ గ్రామంలో దారుణం జరిగింది. గత రాత్రి అక్రమ ఇసుక రవాణాను వీఆర్ఏ గౌతమ్ అడ్డుకున్నారు. దీంతో రెచ్చి పోయిన ఇసుక మాఫియా... వీఆర్‌ఏపై దాడి చేసింది. దీంతో వీఆర్‌ఏ తీవ్రంగా గాయపడటంతో వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ వీఆర్‌ఏ మృతి చెందాడు. ఈ ఘటనపై వీఆర్ఏ సంఘాలు, కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.

Updated Date - 2021-12-07T17:49:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising