ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో వృద్ధుడి హత్య

ABN, First Publish Date - 2021-11-13T16:54:25+05:30

మంత్రాలు చేస్తున్నాడే నెపంతో వృద్ధుడిని దారుణంగా హత్య చేసిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: మంత్రాలు చేస్తున్నాడే నెపంతో వృద్ధుడిని దారుణంగా హత్య చేసిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. మతిస్థిమితం కోల్పోయిన బోధన్‌కు చెందిన గంగారాం ఈ నెల  8 న  అదృశ్యమైనట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా నవిపేట్ మండలం ఫత్తెనగర్ రైల్వే ప్లాట్ ఫామ్‌పై గంగారాం మృతదేహం కనిపించింది. గంగారాంను మంత్రగాడనే నెపంతో ఆరుగురు వ్యక్తులు హత్య చేసి పడేసినట్లు గుర్తించారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు పంపారు.

Updated Date - 2021-11-13T16:54:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising