నిజామాబాద్లో విషాదం
ABN, First Publish Date - 2021-05-15T15:24:24+05:30
జిల్లాలోని ఎడపల్లి మండలం జనకం పేటలో విషాదం చోటు చేసుకుంది.
నిజామాబాద్: జిల్లాలోని ఎడపల్లి మండలం జనకం పేటలో విషాదం చోటు చేసుకుంది. కరోనా బారిన తండ్రీకొడుకులు పది రోజుల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు. తండ్రి సుదర్శన్, కొడుకు సుమన్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Updated Date - 2021-05-15T15:24:24+05:30 IST