ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిజామాబాద్ జిల్లాలో దారుణం

ABN, First Publish Date - 2021-08-15T20:28:47+05:30

జిల్లాలోని డిచ్‌పల్లి మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. అల్లుడు చేతిలో మామ, బావ మరిది హతమయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: జిల్లాలోని డిచ్‌పల్లి మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. అల్లుడు చేతిలో మామ, బావ మరిది హతమయ్యారు. మామ సంజీవ రావు షిండే, బావమరిది జిలానీ షిండేను అల్లుడు కత్తితో పొడిచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వారం రోజుల కిందట బతుకుదెరువు కోసం ఆ కుటుంబం మహారాష్ట్ర నుండి డిచ్‌పల్లికి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Updated Date - 2021-08-15T20:28:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising