ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుర్తు తెలియని వ్యక్తి హత్య

ABN, First Publish Date - 2021-10-20T04:49:09+05:30

మండలంలోని మహారాష్ట్ర సరిహద్దులో చిన్న శక్కర్గ వద్ద నిర్మించిన కంపోస్టు షెడ్డు వద్ద అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు పెట్రోల్‌ పోసి నిప్పంటించి హత్య చేసినట్లు ఎస్సై రాజు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


మద్నూర్‌, అక్టోబరు 19: మండలంలోని మహారాష్ట్ర సరిహద్దులో చిన్న శక్కర్గ వద్ద నిర్మించిన కంపోస్టు షెడ్డు వద్ద అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు పెట్రోల్‌ పోసి నిప్పంటించి హత్య చేసినట్లు ఎస్సై రాజు తెలిపారు. మృతదేహం తల భాగం కాలిపోయి గుర్తు పట్టలేని విధంగా ఉందని తెలిపారు. గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా మన్నారు. సంఘటన స్థలాన్ని బిచ్కుంద సీఐ శోభన్‌ సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్ర సరిహద్దులో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - 2021-10-20T04:49:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising