ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాపై నేడు మంత్రి సమీక్ష

ABN, First Publish Date - 2021-05-20T06:32:16+05:30

రాష్ట్రశాషన సభ వ్యవహారాలు, రోడ్లు భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి గురువారం ఉమ్మడి జిల్లాకు చెందిన వైద్యశాఖ అధికారులతో కరోనాపై సమీక్షించనున్నారు. గురువారం ఉదయం 8.30గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌అర్బన్‌, మే 19: రాష్ట్రశాషన సభ వ్యవహారాలు, రోడ్లు భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి గురువారం ఉమ్మడి జిల్లాకు చెందిన వైద్యశాఖ అధికారులతో కరోనాపై సమీక్షించనున్నారు. గురువారం ఉదయం 8.30గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి 10గంటలకు కామారెడ్డి జిల్లాకేంద్రానికి మంత్రి చేరుకుంటారు. అనంతరం కామారెడ్డి జిల్లా వైద్యశాఖ అధికారులతో కామారెడ్డి కలెక్టరేట్‌లో సమీక్షిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు నిజామాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌లో వైద్యశాఖ అధికారులతో ఆయన సమీక్షించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటలకు నిజామాబాద్‌ నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు తిరిగి వెళ్తారు. 

Updated Date - 2021-05-20T06:32:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising