ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిట్లం తహశీల్దార్‌తో టీఆర్ఎస్ నేతల వాగ్వాదం

ABN, First Publish Date - 2021-09-17T18:15:55+05:30

జిల్లాలోని పిట్లం తహశీల్దార్ రామ్ మోహన్‌తో టీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: జిల్లాలోని పిట్లం తహశీల్దార్ రామ్ మోహన్‌తో టీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. గ్రామాలలో వీఆర్‌ఏలు సర్పంచుల మాట వినడం లేదని తహశీల్దార్‌కు  మండల సర్పంచులు పిర్యాదు చేశారు. అయితే సర్పంచుల మాట వినాలని రూల్ ఉందా అంటూ తహశీల్దార్ ఎదురు ప్రశ్న వేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన టీఆర్ఎస్ నేతలు... వీఆర్ఏలను తమ సొంత పనులకు వాడుకోవడం లేదా అని గొడవకు దిగారు. 

Updated Date - 2021-09-17T18:15:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising