ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana: ధాన్యం దొంగలించేందుకు యత్నం...దుండగుడికి దేహశుద్ధి

ABN, First Publish Date - 2021-11-14T14:41:10+05:30

జిల్లాలోని కామారెడ్డి మార్కెట్ యార్డ్‌లో రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని దొంగలించేందుకు ఓ వ్యక్తి యత్నించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: జిల్లాలోని కామారెడ్డి మార్కెట్ యార్డ్‌లో రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని దొంగలించేందుకు ఓ వ్యక్తి యత్నించాడు. వెంటనే గుర్తించిన స్థానికులు దొంగను పట్టుకుని దేహశుద్ధి చేశారు. కాగా ధాన్యం దొంగిలిస్తుండగా పట్టుకున్న స్థానికులపైనే దొంగ దాడి చేశాడు. దీంతో దొంగకు దేహశుద్ధి చేసిన స్థానికులు అనంతరం పోలీసులకు అప్పగించారు. దుండగుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-11-14T14:41:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising