ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా టీకా వికటించి శిశువు మృతి...ఏఎన్‌ఎంపై బంధువుల దాడి

ABN, First Publish Date - 2021-11-11T16:55:10+05:30

జిల్లాలోని సదాశివనగర్ మండలం పద్మాజివాడి చౌరస్తాలో కరోన టీకా వికటించి శిశువు మృతి చెందిందంటూ ఏఎన్ఎంపై బంధువుల దాడికి తెగబడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: జిల్లాలోని సదాశివనగర్ మండలం పద్మాజివాడి చౌరస్తాలో కరోన టీకా వికటించి శిశువు మృతి చెందిందంటూ ఏఎన్ఎంపై బంధువుల దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఏఎన్‌ఎం సావిత్రి తలకు, కంటిపై గాయాలయ్యాయి. గాంధారి మండలం రాంపూర్ గడ్డకు చెందిన శ్రీలత గాంధారి ప్రభుత్వ హాస్పిటల్‌లో ఈ నెల 2న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శిశువు అనారోగ్యంగా ఉండటంతో హైదరాబాద్ తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఇటీవల ఏఎన్ఎం సావిత్రి వేసిన కరోనా టీకా వికటించడం వల్లనే తమ శిశువు మృతి చెందిందని బంధువులు దాడికి పాల్పడ్డారు. 

Updated Date - 2021-11-11T16:55:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising