నిజాంసాగర్ ప్రాజెక్ట్ పరిసర ప్రాంతంలో చిరుత సంచారం
ABN, First Publish Date - 2021-10-25T13:33:04+05:30
జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్ గుల్గాస్తా పరిసర ప్రాంతంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది.
కామారెడ్డి: జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్ గుల్గాస్తా పరిసర ప్రాంతంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్ళిన వారికి రహదారిపై చిరుత కనిపించింది. చిరుత కదలికల్ని కొందరు యువకులు సెల్ఫోన్లో బంధించారు. చిరుత సంచారంతో పర్యాటకులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2021-10-25T13:33:04+05:30 IST