Kamareddy: తాళం వేసిన ఇంట్లో చోరీ
ABN, First Publish Date - 2021-09-02T13:32:01+05:30
తాళం వేసిన ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది.
కామారెడ్డి: తాళం వేసిన ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఆర్మీలో పని చేస్తున్న రాజు ఇంటి తాళాలు పగులగొట్టి దుండగులు ఇంట్లో ఉన్న ఆరు తులాల బంగారు ఆభరణాలు, ఒక ఎల్ఈడి టీవీని ఎత్తుకెళ్లారు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2021-09-02T13:32:01+05:30 IST