ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితులపై దాడులు చేయడం సరికాదు

ABN, First Publish Date - 2021-10-20T05:19:44+05:30

జిల్లాలో దళితులపై బీజేపీ నేతలు దాడిచేయడం అమానుషమని టీఆర్‌ఎస్‌కేవీ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి అన్నారు. మంగళవారం టీఆర్‌ఎస్‌వీ న గర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ మె మాట్లాడారు. జిల్లాలో రోజురోజుకూ బీజేపీ నాయకుల అరా చకాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. పేద దళితులపై దా డులు చేసి కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. వర్ని, చిన్న పొ తంగల్‌, నగరంలోని అంబేద్కర్‌ కాలనీలో యువకులపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. బాధ్యులపై కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సా యిబాబా, సోమసుందర్‌, తదితరులు పాల్గొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌అర్బన్‌, నవంబరు 19: జిల్లాలో దళితులపై బీజేపీ నేతలు దాడిచేయడం అమానుషమని టీఆర్‌ఎస్‌కేవీ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి అన్నారు. మంగళవారం టీఆర్‌ఎస్‌వీ న గర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ మె మాట్లాడారు. జిల్లాలో రోజురోజుకూ బీజేపీ నాయకుల అరా చకాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. పేద దళితులపై దా డులు చేసి కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. వర్ని, చిన్న పొ తంగల్‌, నగరంలోని అంబేద్కర్‌ కాలనీలో యువకులపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. బాధ్యులపై కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సా యిబాబా, సోమసుందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T05:19:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising