ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు మరణంపై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2021-12-22T22:10:57+05:30

రైతు భూమ్ బొయి మరణంపై హైకోర్టులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: రైతు భూమ్ బొయి మరణంపై హైకోర్టులో విచారణ జరిగింది. కామారెడ్డి జిల్లా శాంతాపూర్‌లో పోలీసులు కొట్టడం వల్లే రైతు భూమ్ చనిపోయాడని హైకోర్టును మృతుడి కుటుంబసభ్యులు ఆశ్రయించారు. భూమ్ బొయికి అందించిన చికిత్సకు సంబంధించిన నివేదికను సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ అందించారు. అయితే మెడికల్ టెర్మినాలజీలో రూపంలో ఉన్న నివేదికను సూపరింటెండెంట్  అందజేశారు. దీంతో తమకు అర్థమయ్యే రీతిలో పూర్తి నివేదికను ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. 

Updated Date - 2021-12-22T22:10:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising