ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2021-04-13T06:08:27+05:30

సొసైటీల ద్వారా చేపడుతున్న ధా న్యం కొనుగోళ్లను వెంటనే వేగవంతం చేయాలని డీసీవో సింహాచలం సొసైటీ అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నవీపేట, ఏప్రిల్‌ 12 : సొసైటీల ద్వారా చేపడుతున్న ధా న్యం కొనుగోళ్లను వెంటనే వేగవంతం చేయాలని డీసీవో సింహాచలం సొసైటీ అధికారులను ఆదేశించారు. సో మవారం మండలంలోని నాళేశ్వర్‌, జన్నెపల్లి, నవీపే టలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరి శీలించారు. కొనుగోలు కేంద్రాలలో తరుగు తీయ వద్దని సూచించారు. ఇటీవల పలుచోట్ల అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ఎండబెట్టిన తరువాత కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాలశాఖ మేనేజర్‌ అ భిషేక్‌, జిల్లా పౌరసరఫరాశాఖ అధికారి వెంకటేశ్వర్‌ రావు, ఎంపీపీ శ్రీనివాస్‌, బినోలా సొసైటీ చైర్మన్‌ హన్మాండ్లు, నవీపేట సొసైటీ చైర్మన్‌ అబ్బన్న, నాళేశ్వర్‌ సర్పంచ్‌ సరిన్‌, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-13T06:08:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising