ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనుమానాస్పద స్థితిలో గూర్ఖా మృతి

ABN, First Publish Date - 2021-02-27T05:01:12+05:30

డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రాంపూర్‌ గేట్‌ సమీపంలో భవాని వైన్స్‌ వద్ద డిచ్‌పల్లికి చెందిన గూర్ఖా రాజుసింగ్‌ (47) అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 26: డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రాంపూర్‌ గేట్‌ సమీపంలో భవాని వైన్స్‌ వద్ద డిచ్‌పల్లికి చెందిన గూర్ఖా రాజుసింగ్‌ (47) అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. ముఖంపై కర్రలతో దాడిచేసినట్లు ఆనవాలు కనిపిస్తున్నాయని, స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలాన్ని సందర్శించిన ఎస్సై గూర్ఖా శవానికి పంచనామా చేశారు. అనంతరం ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఎస్సై సురేష్‌కుమార్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-02-27T05:01:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising