ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేపలు పట్టేందుకు వెళ్లి.. నీటిలో మునిగి ఒకరి మృతి

ABN, First Publish Date - 2021-04-10T05:46:58+05:30

చేపలు పట్టేందుకు వెళ్లి నీటిలో మునిగి ఒకరు మృతిచెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాన్సువాడ, ఏప్రిల్‌ 9: చేపలు పట్టేందుకు వెళ్లి నీటిలో మునిగి ఒకరు మృతిచెందారు. ఈ ఘటన బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో చోటు చేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బింగి బాలయ్య (52) బాలయ్య సోదరుడు శివయ్య వద్ద బోర్లంలో ఉంటూ జీవనం సాగి స్తున్నాడు. బాలయ్యకు ఒకే కూతురు  అక్కమ్మ రజిత ఉంది. ఆమె బతుకు దెరువు కోసం హైదరాబాద్‌లో ఉంటోంది. కాగా, చేపలు పట్టడానికి బాన్సు వాడ కల్కి చెరువులోకి వెళ్లి నీటిలో మునిగి మృతిచెందాడు. స్థానికులు శవా న్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.

Updated Date - 2021-04-10T05:46:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising