ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి గల్లంతు

ABN, First Publish Date - 2021-07-25T05:41:41+05:30

కామారెడ్డి పెద్దచెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి ఓ వ్యక్తి గల్లంతైయ్యాడు. సీఐ మధుసూదన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ కేంద్రంలోని ఆర్‌బీ నగర్‌లో నివాసం ఉండే మంద రాజు(40) తన కూమారుడు రాహుల్‌తో కలసి చేపలు పట్టేందుకు వెళ్లాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి, జూలై 24: కామారెడ్డి పెద్దచెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి ఓ వ్యక్తి గల్లంతైయ్యాడు. సీఐ మధుసూదన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ కేంద్రంలోని ఆర్‌బీ నగర్‌లో నివాసం ఉండే మంద రాజు(40) తన కూమారుడు రాహుల్‌తో కలసి చేపలు పట్టేందుకు వెళ్లాడు. మత్తడిలో దిగి చేపలు పట్టేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఫిట్స్‌ వచ్చింది. దీంతో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. రాహుల్‌ చెరువు వద్దే ఉన్న పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. గజ ఈతగాళ్ల సహాయంతో రాజు మృతదేహం కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2021-07-25T05:41:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising