ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధాన కాల్వలోకి దిగొద్దు : ఈఈ రమేశ్‌

ABN, First Publish Date - 2021-03-05T05:18:19+05:30

4వ విడత నిజాంసాగర్‌ ప్రధాన కాల్వ వెంట నీటిని విడుదల చేస్తున్నందున రైతులు, ప్రజలు ప్రధాన కాల్వలోకి దిగవద్దని నీటి పారుదల శాఖ ఈఈ రమేష్‌ సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజాంసాగర్‌, మార్చి 4 : 4వ విడత నిజాంసాగర్‌ ప్రధాన కాల్వ వెంట నీటిని విడుదల చేస్తున్నందున రైతులు, ప్రజలు ప్రధాన కాల్వలోకి దిగవద్దని నీటి పారుదల శాఖ ఈఈ రమేష్‌ సూచించారు. గురువారం నిజాంసాగర్‌ ప్రధాన కాల్వ నీటి ప్రవాహాన్ని ఆయన పరిశీలించారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి కాల్వలోకి 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని, ఈ నీరు వేగంగా వెళుతుందని, కాల్వలోకి దిగితే ప్రమాదాలు సంభవిస్తాయన్నారు. మరో ఆరు రోజుల పాటు ప్రధాన కాల్వ నీటి విడుదల కొనసాగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నీటిని డిస్ర్టిబ్యూటర్‌ 39 వరకు విడుదలవుతుందన్నారు. ఆయన వెంట డిప్యూటీ ఈఈ దత్తాత్రేయ, ఏఈఈ శివ ప్రసాద్‌లున్నారు. 


Updated Date - 2021-03-05T05:18:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising