ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా భీష్మ ఏకాదశి

ABN, First Publish Date - 2021-02-24T04:40:52+05:30

మండల కేంద్రంలో మంగళవారం మం డల గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో భీష్మ ఏకదశిని ఘనంగా నిర్వహించారు.

భీష్ముని చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహిస్తున్న జడ్పీచైర్మన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నవీపేట, ఫిబ్రవరి 23 : మండల కేంద్రంలో మంగళవారం మం డల గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో భీష్మ ఏకదశిని ఘనంగా నిర్వహించారు. ఓ భీష్మకారుని చిత్రపటానికి జడ్పీచైర్మన్‌ దాద న్న గారి విఠల్‌రావు క్షీరాభిషేకం చేశారు. అనంతరం గంగపుత్రుల సం ఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో నవీ పేట సర్పంచ్‌ ఏటీఎస్‌ శ్రీనివాస్‌, అబ్బాపూర్‌ ఎం సర్పంచ్‌ ఎస్‌. శ్రీనివాస్‌, నాయకులు మానికేశ్వర్‌రావు, బుచ్చన్న, శేఖర్‌రెడ్డి, పృథ్వీరాజ్‌, మనో హర్‌రావు, గంగపుత్ర సంఘం సభ్యులు పోశెట్టి, నారాయణ, భూ మయ్య, పెద్దన్న, సాయిలు, పాల్గొన్నారు. 

ధర్మారం(బీ)లో..

డిచ్‌పల్లి: భీష్మఏకాదశి పురష్కరించుకొని మండలంలోని ధర్మా రం(బీ) వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆలయ నిర్వాహకులు శ్రీదే వి, భూదేవి సమేత ప్రసన్న వేంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా అ లంకరించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - 2021-02-24T04:40:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising