ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామారెడ్డిలో పురుగుల మందు డబ్బాతో రైతు ఆందోళన

ABN, First Publish Date - 2021-07-31T21:13:41+05:30

తన పొలంలో అధికారులు హరితహారంలో భాగంగా మొక్కలు నాటారంటూ ఓ రైతు పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: తన పొలంలో అధికారులు హరితహారంలో భాగంగా మొక్కలు నాటారంటూ ఓ రైతు పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో జరిగింది. రోడ్డు పక్కన మొక్కలు నాటాలని అధికారులను కలెక్టర్ శరత్ ఆదేశించారు. దీంతో రామారెడ్డిలో రోడ్డు ఇరువైపులా మొక్కలు నాటారు. పంట పొలం ఉందని ముందుగా నోటీసులివ్వాలని ఆలోచించకుండా వరి పొలంలో ప్రొక్లయినర్‌తో గుంతలు తీసి మొక్కలు నాటారు. ఆ మట్టిని పొలంలోనే వదిలేశారు. అధికారుల తీరుతో నష్టపోయిన రైతు ధర్నాకు దిగారు. తనకు నష్టపరిహారం చెల్లించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని రైతు హెచ్చరించారు. 

Updated Date - 2021-07-31T21:13:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising