ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో రైతు మృతి

ABN, First Publish Date - 2021-09-03T05:43:22+05:30

మండలంలోని కొత్త కొరుట్లతండాకు చెం దిన బుక్యా లచ్చిరాం (35) అనే రైతు తన పొలానికి నీరు పెట్టేందుకు వె ళ్లి ప్రమాదవశాత్తు మోటారు వద్ద విద్యుత్‌షాక్‌ తగిలి మృతిచెందినట్లు ఎస్సై గౌరీందర్‌గౌడ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఇందల్‌వాయి, సెప్టెంబరు 2: మండలంలోని కొత్త కొరుట్లతండాకు చెం దిన బుక్యా లచ్చిరాం (35) అనే రైతు తన పొలానికి నీరు పెట్టేందుకు వె ళ్లి ప్రమాదవశాత్తు మోటారు వద్ద విద్యుత్‌షాక్‌ తగిలి మృతిచెందినట్లు ఎస్సై గౌరీందర్‌గౌడ్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మూ డు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో పంట పొలంలో మో టారు ఆఫ్‌ చేసి ఉంది. మోటారు ఆన్‌చేసేందుకు వెళ్లిన రైతు లచ్చిరాం కరెంట్‌ డబ్బా వద్ద షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. లచ్చిరాంకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - 2021-09-03T05:43:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising