ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి

ABN, First Publish Date - 2021-04-08T05:42:45+05:30

అందరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని, అ ప్పుడే పరిపూర్ణ మానవుడిగా మారుతారని హంపీ పీఠాధిపతి విద్యారణ్యభారతి స్వా మిజీ ఉద్బోంధించారు. పాల్ద గ్రామంలోని మహాలక్ష్మి ఆలయంలో నాలుగు రోజులుగా శతచండీసహిత మహా రుద్రయాగం కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. చివరిరోజు బలిప్రదానం, పూర్ణాహుతి, మంగళహారతి, మంత్రిపుష్పం, మ హాదాశీర్వచనం, తీర్థప్రసాదాలను అందజేశారు.

మాట్లాడుతున్న హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతిస్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 7: అందరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని, అ ప్పుడే పరిపూర్ణ మానవుడిగా మారుతారని హంపీ పీఠాధిపతి విద్యారణ్యభారతి స్వా మిజీ ఉద్బోంధించారు. పాల్ద గ్రామంలోని మహాలక్ష్మి ఆలయంలో నాలుగు రోజులుగా శతచండీసహిత మహా రుద్రయాగం కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. చివరిరోజు బలిప్రదానం, పూర్ణాహుతి, మంగళహారతి, మంత్రిపుష్పం, మ హాదాశీర్వచనం, తీర్థప్రసాదాలను అందజేశారు.

జన్నెపల్లి శివాలయాన్ని సందర్శించిన హంపీ పీఠాధిపతి

నవీపేట: జన్నెపల్లిలోని చారిత్రక శివాలయాన్ని మంగళవారం హంపీ పీఠాధిపతి సందర్శించారు. ఈ సందర్భంగా పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణాన్ని ప రిశీలించారు. ఆలయంలో ఇటీవల చేపట్టిన ఆధునికీకరణ పనులు చూసి సంతృప్తి వ్య క్తం చేశారు. ఈ సందర్భంగా మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావుకు శంక రాచార్య చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో రచ్చ సుదర్శన్‌, నర్సింగరావు, ల క్ష్మణ్‌రావు, మల్లెపూల గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-08T05:42:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising