ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించేందుకు కృషి

ABN, First Publish Date - 2021-01-16T06:36:43+05:30

బతుకు దెరువు నిమిత్తం దుబాయి వెళ్లి ప్రమాదంలో మరణించిన ధర్మారావుపేటకు చెందిన గాండ్ల రాజశేఖర్‌ మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించేందుకు అన్ని విధాలా కృషిచేస్తామని గల్ఫ్‌ బాధితుల సంఘం జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గల్ఫ్‌ బాధితుల సంఘం జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి

సదాశివనగర్‌, జనవరి 15: బతుకు దెరువు నిమిత్తం దుబాయి వెళ్లి ప్రమాదంలో మరణించిన ధర్మారావుపేటకు చెందిన గాండ్ల రాజశేఖర్‌ మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించేందుకు అన్ని విధాలా కృషిచేస్తామని గల్ఫ్‌ బాధితుల సంఘం జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి తెలిపారు. రాజశేఖర్‌ కుటుంబసభ్యులను శుక్రవారం ఆయన పరామర్శించారు. పరామర్శించినవారిలో జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు మోహినొద్దీన్‌, మాజీ ఎంపీటీసీ మల్లేష్‌, సంతోష్‌రెడ్డి, నవీన్‌రావు, రవీందర్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డి తదితరులున్నారు.

Updated Date - 2021-01-16T06:36:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising