ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాష్ట్ర నుంచి ప్రయాణికులను తీసుకు రావొద్దు: ఎస్సై

ABN, First Publish Date - 2021-04-23T05:17:53+05:30

మహారాష్ట్ర నుంచి ప్రయాణికులకు మండలానికి తీసు కుని రావద్దని ఆటో డ్రైవర్లకు ఎస్సై రాజు సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్నూర్‌, జనవరి 22: మహారాష్ట్ర నుంచి ప్రయాణికులకు మండలానికి తీసు కుని రావద్దని ఆటో డ్రైవర్లకు ఎస్సై రాజు సూచించారు. కొవిడ్‌ దృష్ట్యా మహా రాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, దీంతో సరిహద్దు గ్రామాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు. ముందుజాగ్రత్తగా ఆటోడ్రైవర్లకు సూచించారు. మండల ప్రజలు మహారాష్ట్రకు వెళ్లకుండా, అక్కడి ప్రజలు ఇక్కడికి రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు.

Updated Date - 2021-04-23T05:17:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising