ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు గంటలు నిలిచిన దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ రైలు

ABN, First Publish Date - 2021-01-12T06:19:06+05:30

రామారెడ్డి మండలం మోషం పూర్‌-రంగంపేట గ్రామాల మధ్య దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ రైలు 2 గంటల పాటు సాంకేతికలోపంతో నిలిచింది.

సాంకేతికలోపంతో నిలిచిన దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ రైలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాంకేతిక లోపం కారణంగానే 

రామారెడ్డి, జనవరి11: రామారెడ్డి మండలం మోషం పూర్‌-రంగంపేట గ్రామాల మధ్య దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ రైలు 2 గంటల పాటు సాంకేతికలోపంతో నిలిచింది. దీంతో ప్ర యాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్‌ నుంచి ముంబాయి వెళ్తున్న రైలు మోషంపూర్‌-రంగంపే ట గ్రామాల మధ్య ఉన్న సిగ్నల్‌ వద్ద రెండు గంటలపా టు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. సిబ్బంది స్పందిం చి సమస్య పరిష్కరించడంతో రైలు కదిలింది.


Updated Date - 2021-01-12T06:19:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising