ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖిల్లా డిచ్‌పల్లిలో వడదెబ్బతో కూలీ మృతి

ABN, First Publish Date - 2021-04-18T06:04:01+05:30

మండలంలోని ఖిల్లా డిచ్‌పల్లి గ్రామానికి చెందిన మేదరి సాయిలు (60) శనివారం ఉపాధి హామీ పనులు చేస్తూ ఎండలో నే సొమ్మసిల్లి పడిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 17: మండలంలోని ఖిల్లా డిచ్‌పల్లి గ్రామానికి చెందిన మేదరి సాయిలు (60) శనివారం ఉపాధి హామీ పనులు చేస్తూ ఎండలో నే సొమ్మసిల్లి పడిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో సురేంధ ర్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌రావు, ఎస్సై ఆంజనేయులు అక్కడికి చేరుకొని స్థానికులను వివరాలు అడి గి తెలుసుకున్నారు. గ్రామ చెరువులో ఉపాధి హా మీ పథకం ద్వారా గుంతలు తీస్తున్న సాయిలు వడదెబ్బ తగిలి సొమ్మసిల్లి మృతిచెందాడని ఎంపీడీవో తెలిపారు. మృతిచెందిన సాయిలు కుటుంబానికి జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా సహాయం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సై ఆంజనేయులు శవాన్ని పంచనామా చేసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2021-04-18T06:04:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising