ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్‌వోబీ పనులను వేగంగా చేయాలి : ఎంపీ

ABN, First Publish Date - 2021-10-30T05:13:57+05:30

పార్లమెంట్‌ పరిదిలో చేపట్టిన ఆర్‌వోవీ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని ఎంపీ అర్వింద్‌ కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పెద్దబజార్‌, అక్టోబరు 29:
పార్లమెంట్‌ పరిదిలో చేపట్టిన ఆర్‌వోవీ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని ఎంపీ అర్వింద్‌ కోరారు. ఈ మేరకు ఆయన రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌మాల్యాకు లేఖ రాశారు. పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో చేపట్టిన అడవి మామిడిపల్లి, గోవింద్‌పేట్‌, ఆర్మూర్‌ మామిడిపల్లి ఆర్‌వోబీ పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. నిర్మాణాలు పూర్తికాకపోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. కేంద్రం నిధులతో చేపట్టిన ఈ పనులు త్వరగా పూర్తిచేయాలని ఆయన కోరారు.


Updated Date - 2021-10-30T05:13:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising