ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిజాంసాగర్‌ ప్రాజెక్టులో గుర్తు తెలియని శవం లభ్యం

ABN, First Publish Date - 2021-04-23T05:15:25+05:30

నిజాంసాగర్‌ ప్రాజెక్టులోని ఛత్రీనౌక బంగ్లా వద్ద గుర్తు తెలియని శవం లభ్యమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజాంసాగర్‌, జనవరి 22: నిజాంసాగర్‌ ప్రాజెక్టులోని ఛత్రీనౌక బంగ్లా వద్ద గుర్తు తెలియని శవం లభ్యమైంది.  మూడు రోజుల క్రితం కొందరు యువకులు స్నానం చే యడానికి వచ్చినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. మృతు డు గుర్తు పట్టలేని పరిస్థితిలో ఉన్నట్లు ఎస్సై అహ్మద్‌ తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియాస్పత్రికి తరలించినట్లు తెలిపారు. 

Updated Date - 2021-04-23T05:15:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising