ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ రహదారిపై ప్రమాదం

ABN, First Publish Date - 2021-08-25T06:19:36+05:30

డిచ్‌పల్లి వద్ద జాతీయ రహదారి క్రిస్టియన్‌ మె డికల్‌ కళాశాల గేట్‌ ముందు నుంచి రోడ్డు దాటుతున్న ద్విచక్రవాహనదారుడిని కారు ఢీకొట్టింది. దీంతో నిజామాబాద్‌కి చెందిన ముక్తల సా యిలు (48) చనిపోగా ఆయన భార్య రేణుక గాయపడ్డారని ఎస్సై ఆం జనేయులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. సాయిలు అతడి భా ర్య సాంపల్లిలో బీరప్ప పండుగకు వచ్చి బైక్‌పై తిరిగి వెళ్తున్నారు. రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం సంభవించిందని ఎస్సై తెలిపారు. మృత దేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని ద ర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిచ్‌పల్లి, ఆగస్టు 24: డిచ్‌పల్లి వద్ద జాతీయ రహదారి క్రిస్టియన్‌ మె డికల్‌ కళాశాల గేట్‌ ముందు నుంచి రోడ్డు దాటుతున్న ద్విచక్రవాహనదారుడిని కారు ఢీకొట్టింది. దీంతో నిజామాబాద్‌కి చెందిన ముక్తల సా యిలు (48) చనిపోగా ఆయన భార్య రేణుక గాయపడ్డారని ఎస్సై ఆం జనేయులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. సాయిలు అతడి భా ర్య సాంపల్లిలో బీరప్ప పండుగకు వచ్చి బైక్‌పై తిరిగి వెళ్తున్నారు. రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం సంభవించిందని ఎస్సై తెలిపారు. మృత దేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని ద ర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.


Updated Date - 2021-08-25T06:19:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising