ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కామారెడ్డి నియోజకవర్గానికి రూ.13.70 కోట్ల నిధుల మంజూరు

ABN, First Publish Date - 2021-03-21T05:54:13+05:30

కామారెడ్డి నియోజకవర్గంలో రోడ్ల పనులకై కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు రూ.13.70కోట్ల నిధులను శనివారం మంజూ రు చేసినట్లు ప్రభుత్వ విప్‌ గంపగోవర్ధన్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎన్‌ఆర్‌ఈఎస్‌జీస్‌ పథకం కింద కేటాయింపు: ప్రభుత్వ విప్‌

కామారెడ్డి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): కామారెడ్డి నియోజకవర్గంలో రోడ్ల పనులకై కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు రూ.13.70కోట్ల నిధులను శనివారం మంజూ రు చేసినట్లు ప్రభుత్వ విప్‌ గంపగోవర్ధన్‌ తెలిపారు. మహత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాఽధి హామీ పథకం కింద ప్రభుత్వాలు ఈ నిధులు మంజూరు చేశాయని తెలిపారు. ఈ నిధులతో నియోజకవ ర్గంలోని ఏడు మండలాల్లో సీసీ రోడ్లు వేస్తామని తెలిపారు. భిక్కనూర్‌ మండలానికి రూ.3.5 కోట్లు, రాజంపేటకు రూ.90 లక్షలు, మాచారెడ్డికి రూ.3.45 కోట్లు, రామారెడ్డికి రూ.90 లక్షలు, దోమకోండకు రూ.1.65 కోట్లు, బీబీపేటకు రూ.1.95 కోట్లు, కామా రెడ్డికి రూ.1.90 కోట్లు నిధులు మంజూరైనట్లు ప్రభుత్వ విప్‌ పేర్కోన్నారు. టెండర్లు పిలిచి సీసీ రోడ్లు వేయడం జరుగుతుందన్నారు.

Updated Date - 2021-03-21T05:54:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising