ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nizamabad: బైక్‎ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు..తండ్రి మృతి..కుమార్తె పరిస్థితి విషమం

ABN, First Publish Date - 2021-08-29T18:10:24+05:30

పట్టణంలోని ప్రగతి హాస్పిటల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‎ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా.. కూతురు మేరీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: పట్టణంలోని ప్రగతి హాస్పిటల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‎ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా.. కూతురు మేరీ పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కూరగాయాల కోసం బైక్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-08-29T18:10:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising