ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల రోజుల పసికందును రూ.50 వేలకు అమ్మిన తల్లి

ABN, First Publish Date - 2021-07-08T16:50:46+05:30

జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. నవమాసాలు మోసీ, పురిటి నొప్పులు భరించి కన్నతల్లి. బిడ్డను అల్లారుముద్దుగా పెంచాల్సిన తల్లి...బిడ్డను రూ.50వేలకు అమ్మేసింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. నవమాసాలు మోసీ, పురిటి నొప్పులు భరించి బిడ్డకు జన్మనిచ్చిన కన్నతల్లి నెలరోజులకే తన బిడ్డను అమ్మేసింది. బిడ్డను అల్లారుముద్దుగా పెంచాల్సిన తల్లి..రూ.50వేలకు అమ్మింది. ఈ ఘటన ఆలస్యంగా ఇందూరులో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. తన బిడ్డకు నెల రోజుల క్రితం ఆ తల్లి జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలిద్దరికి రక్తహీనత ఉండటంతో తల్లిబిడ్డలను మరో ఆస్పత్రికి తరలించారు. ఇదే సమయంలో ఓ మహిళ సాయంతో ఆ తల్లి రూ.50వేలకు బిడ్డను అమ్మడానికి బేరం కుదుర్చుకుని అమ్మేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు 9 మందిని అదుపులోకి తీసుకుని శిశువును ఐసిడిఎస్‎కు తరలించారు.

Updated Date - 2021-07-08T16:50:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising