ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామమందిర నిర్మాణానికి నిధి సేకరణ

ABN, First Publish Date - 2021-01-21T04:26:32+05:30

రామమందిర నిర్మాణానికి నిధి సేకరణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సంగెం, జనవరి 20: అయోధ్యలో శ్రీరామమందిరం నిర్మాణానికి రూరల్‌ జిల్లాలోని పలు మండలాల్లోని గ్రామాల సర్పంచ్‌లు, బీజేపీ కార్యకర్తలు, హిందూ ప్రచారక్‌ లు బుధవారం ముమ్మరంగా నిధి సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.  బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు అశోక్‌రెడ్డి రూ. లక్ష విరాళాన్ని అందించారు. సంగెం మండల కేంద్రంలో సంగమేశ్వరస్వామి ఆలయంలో సంగెం, కుంటపల్లి గ్రామాల సర్పంచ్‌లు గుండేటి బాబు, కావటి వెంకటయ్య నిధి సేకరణ ప్రారంభించారు. ఇతర గ్రామాల్లోనూ నిధి సేకరణ కార్యక్రమం జరిగింది.

Updated Date - 2021-01-21T04:26:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising