ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతాంగాన్ని కేంద్రం అవమానిస్తోంది:నామనాగేశ్వర్‌రావు

ABN, First Publish Date - 2021-12-25T00:11:41+05:30

తెలంగాణ రైతాంగాన్ని, ప్రజలను కేంద్రం అవమానిస్తోందని టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ నామనాగేశ్వర్‌రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: తెలంగాణ రైతాంగాన్ని, ప్రజలను కేంద్రం అవమానిస్తోందని టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ నామనాగేశ్వర్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రైతులు దేశ రైతులు కాదా? అని ప్రశ్నించారు. దేశంలో తెలంగాణ అంతర్భాగం కాదా? అని నామనాగేశ్వర్‌రావు నిలదీశారు. 

Updated Date - 2021-12-25T00:11:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising