ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

21వ రోజుకు చేరుకున్న YS Sharmila ప్రజాప్రస్థానం పాదయాత్ర

ABN, First Publish Date - 2021-11-09T13:08:54+05:30

వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 21వ రోజుకు చేరుకుంది. 20వ రోజు సోమవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలం రావిగూడెం గ్రామం నుంచి ప్రారంభమై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 21వ రోజుకు చేరుకుంది. 20వ రోజు సోమవారం నల్లగొండ జిల్లా మునుగోడు మండలం రావిగూడెం గ్రామం నుంచి ప్రారంభమై జక్కలవారిగూడెం, కచలాపురం, ఊకొండి, రత్తిపల్లి గ్రామాల మీదగా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లెం వరకు సాగింది. నేడు నకిరేకల్ నియోజకవర్గంలోని ప్రజా ప్రస్థానం బ్రాహ్మణ వెల్లంల నుంచి పాదయాత్ర ఉదయం 10 గంటలకు ప్రారంభంకానుంది. ఉదయం 11 గంటలకు చౌడపల్లిలో ప్రతీ మంగళవారం చేపట్టే నిరుద్యోగ నిరాహారదీక్షలో షర్మిల పాల్గొనున్నారు.

Updated Date - 2021-11-09T13:08:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising