ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

17వ రోజుకు YS Sharmila ప్రజాస్థానం పాదయాత్ర

ABN, First Publish Date - 2021-11-05T14:11:21+05:30

వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల చేపట్టి ప్రజాప్రస్థానం పాదయాత్ర 17వ రోజుకు చేరుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర 17వ రోజుకు చేరుకుంది.  నేడు దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగనుంది. ఉదయం 9:30 గంటలకు చింతపల్లి మండలం కిష్టరాయన్‌పల్లి నుంచి పాదయాత్ర ప్రారంభంకానుంది. 10:30 గంటలకు మునుగోడు నియోజకవర్గం మర్రిగూడలోకి పాదయాత్ర ప్రవేశించనుంది. సాయంత్రం 4 గంటలకు మర్రిగూడ మండలం దామెర భీమనపల్లిలో మాటముచ్చటలో వైఎస్ షర్మిల ప్రసంగించనున్నారు.

Updated Date - 2021-11-05T14:11:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising